మోదటగా బియ్యాన్ని కడిగి అన్నం వండి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ ఫై గిన్నె పెట్టి 2 స్పూన్స్ నూనె, 2 స్పూన్స్ నెయ్యి వేసి వేడి అయ్యాక పోపు దినుసులు, కాజు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కొంచెం వేగాక కట్ చేసిన టమాటో ముక్కలను కూడా వేసి తగినంత ఉప్పు వేసి బాగా వేగానివాలి.
ఇవన్ని బాగా వేగాక రైస్ వేసి మంచిగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి.
మనకు కావాలంటే గరం మసాలా కూడా వేసి గాటుగా కూడా చేసుకోవచ్చు.